ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రానున్నదో అనే అంశంపై స్పష్టత వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం వచ్చేసింది. ఆ పార్టీ ఏకంగా 200 మార్క్పై కన్నేసింది. బీజేపీ భారీగా పుంజుకున్నా.. అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. కాషాయ పార్టీ […]