రాజకీయాల్లో ప్రజా సేవ కన్నా సొంత సేవ ఎక్కువైన విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. ప్రస్తుతం ఈయన టీడీపీలో ఉన్నా.. మనసు మాత్రం ఈ పార్టీలో లేదని అంటున్నారు ఈయన అనుచరులు. టీడీపీలో ఈయన తనకు పెద్దగా ప్రాధాన్యం లేదని భావిస్తుండడమే కాకుండా, తన వారసురాలికి కూడా ప్రాధాన్యం ఉండదని డిసైడ్ అయ్యారట. దీనికి కొన్ని […]