ఇంతకాలం కేసీఆర్కు అనుకూలంగా రాజకీయం చేస్తూ..పరోక్షంగా బిఆర్ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వరం మారుతుంది. ఈ సారి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వడం కాదు..బరిలో దిగి బిఆర్ఎస్కు నష్టం చేసేలా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎంఐఎం కేవలం తమకు పట్టున్న పాతబస్తీ సీట్లలోనే పోటీ చేసేది. అక్కడ ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూరపురా, యాకుతపురా, నాంపల్లి, కార్వాన్, మలక్పేట్ సీట్లని ఎంఐఎం గెల్చుకునేది. ఈ సీట్లలో ఎంఐఎం గెలుపుకు బిఆర్ఎస్ […]