టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం `అర్జున ఫల్గుణ`. తేజా మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా..నరేష్, శివాజీ రాజా, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ స్వరాలందించారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 31న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిత్ర […]