టీడీపీలో ఏం జ‌రుగుతోంది… చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తోందెవ‌రు…!

ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీకి ఇప్పుడు స‌రైన స‌మ‌యం. అదే స‌మ‌యంలో క‌ఠినమైన ప‌రీక్షా కాలం కూడా. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని స‌మాయ‌త్తం చేసుకుంటున్న స‌మ‌యంలో ఉరుములు లేని పిడుగుల్లా.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. పార్టీని ఎటు తీసుకువెళ్తాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నేరుగా.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లి.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకునేందుకు కూడా చంద్ర‌బాబుకు ఇబ్బంది క‌ర ప‌రిణామాలు ఏర్ప‌డ్డాయంటే.. పార్టీపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతోందో అర్ధం చేసుకోవ‌చ్చు.   త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం […]

మోడీతో గ్యాప్.. జ‌గ‌న్‌కు మంచిదేనా..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ .. ఇలాంటి సందేహ‌మే క‌లుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త మూడేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. కేంద్రంలోని బీజేపికిఅన్ని విధాలా స‌హ‌కారం అందిస్తున్నారు. కేంద్రం ఏం అడిగినా.. ఆయ‌న చేస్తున్నారు. ఏది కావాల‌న్నా ఇస్తున్నారు. రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేస్తున్నారు. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించారు. ఎప్పుడు ఆప‌ద‌లో ఉంటే.. అప్పుడు.. మేమున్నామంటూ.. భ‌రోసా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే […]

4 నియోజ‌క‌వ‌ర్గాలు 4 ఆప్ష‌న్లు… బాలినేని శిష్యుడు ఎంట్రీతో వైసీపీలో కాక‌…!

వ‌చ్చే ఎన్నిక‌లు హీటెక్కుతున్నాయ‌నే కామెంట్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కుల సంఖ్య కూడా వైసీపీలో పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైసీపీ కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి శిష్యుడిగా గుర్తింపు ఉన్న పెద్దిరెడ్డి సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇప్పుడు టికెట్ రేసులో ముందున్నారు. వైఎస్ కుటుంబంతోనూ.. ఈయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాలినేని శిష్యుడిగా వైఎస్ కుటుంబానికి ప‌రిచ‌యం అయిన‌.. పెద్దిరెడ్డి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సై అంటున్నారు. అయితే.. పెద్దిరెడ్డిని బాలినేనే ప్రోత్స‌హిస్తున్నార‌ని.. […]

గోదావ‌రి బాధ‌లు ప‌వ‌న్‌కు ప‌ట్ట‌వా… జ‌న‌సేన ఏమైపోయింది…!

ఔను.. ఇంత జ‌రుగుతున్న జ‌న‌సేన ఏమైన‌ట్టు.. ఆ పార్టీ నాయ‌కులు ఏం చేస్తున్న‌ట్టు? ఇదీ.. ఇప్పుడు ప్ర శ్న‌. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. ఇత‌ర వ‌ర్గాల్లోనూ జోరుగా వినిపిస్తున్న మాట‌. ఎందుకంటే.. జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చుగా.. రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. స‌మ‌యానికి ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు పార్టీ శ్రేణులు. అదే.. గోదావ‌రి జిల్లాల్లో.. సంభ‌వించిన వ‌ర‌ద‌లు.. త‌ర్వాత‌.. ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు రెండోసారి కూడా […]