అర్థ‌రాత్రి అవి చూపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్‌ ..!

న్యాచుర‌ల్ స్టార్‌ నాని హీరోగా తెర‌కెక్కిన `మజ్ను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్‌.. మొద‌టి సినిమాతో మంచి గుర్తింపే సంపాదించుకుంది. అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన అను.. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తోన్న `మ‌హా స‌ముద్రం`లో నటించింది. అలాగే అల్లు శిరీష్ స‌ర‌స‌న `ప్రేమ కాదంట` అనే మూవీలోనూ న‌టిస్తూ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అను.. ఈ మ‌ధ్య […]