అసెంబ్లీ సమావేశాలు… టీడీపీ వ్యూహం ఏమిటో…?

ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలుంటాయని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తీసుకువస్తున్న నేపథ్యంలో… దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తారని […]