ఆనంకు వైసీపీ చెక్..సీటు మారుస్తారా?

ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా చెక్ పెట్టాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ నలుగురు టి‌డి‌పిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి..అది కూడా వచ్చే ఎన్నికల ముందే […]