పాగల్ విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అయింది. ఈ సినిమాకు నరేష్ దర్శకత్వం వహించారు. అలాగే దిల్ రాజు, బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నిర్మాతలు సంతోషంగా ఉన్నప్పుడే సినిమా సూపర్ హిట్ అయినట్లు భావిస్తాను అని తెలిపారు. ఇది ఇలా ఉంటే […]
Tag: Amazon Prime
అత్యధిక ధర కి పలికిన భీమ్లా నాయక్ ఓటీటీ రైడ్స్..?
సినీ ఇండస్ట్రీల పవన్ కళ్యాణ్ అంటే ఎంతమంది అభిమానులున్నారో మనందరికీ తెలిసిన విషయమే.ఇక స్క్రీన్పై పై పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, ఎంతో మంది అభిమానులు సంబరపడిపోతూ ఉంటారు.ఇక అంతలా ఉంటుంది ఈయన రేంజ్.ఇక ఆ రేంజ్ కు తగ్గట్టుగానే ఈయన సినిమా బిజినెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అలా తాజాగా భిమ్లా నాయక్ సినిమాలో కూడా అదే విషయం జరిగింది. ప్రస్తుతం ఇంకా షూటింగ్ దశలో ఉండగానే, ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ మొదలైనట్లు సమాచారం.అయితే […]
అమెజాన్ ప్రైమ్ న్యూ ఫీచర్ మీ కోసం..!
తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ సేవా సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ యూజర్లకు సరికొత్త ఫీచర్ను పరిచయం చేసింది. అమెజాన్ ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్ల పాత్రాల ఇమేజ్ను డిస్ప్లే పిక్చర్ గా పెట్టుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ను విడుదల చేసింది. ప్రైమ్ వీడియో సపోర్ట్ చేసే అన్ని సిస్టమ్లలో పాత్రాల ఇమేజ్ను డిస్ప్లే పిక్చర్లుగా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ను వినియోగించడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అమెజాన్ ఒరిజినల్ సిరీస్ […]
నాని సినిమాకు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లో కాదట!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నామని నాని ఆశపడగా, ఆయన ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. ఇక ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చినా, ఇప్పుడది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. […]
అవకాశం కొట్టేసిన నాని.. సక్సెస్ అవుతాడా..?
కరోనా వచ్చిన తర్వాత చాలావరకు సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా 50శాతం భర్తీ తో థియేటర్లను తెరుచుకోవచ్చని థియేటర్ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సినిమాలు చాలా వరకు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా ఎంతోమంది సినిమా నిర్మాతలు క్యాష్ చేసుకోవడం కోసం సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల నాని […]
ప్రముఖ ఓటీటీలో `టక్ జగదీష్`..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. అయినప్పటికీ.. మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయినా.. […]
నారప్ప నిర్మాత వెంకటేశ్ అభిమానులకు క్షమాపణ.. ఎందుకంటే..?
కరోనా కంగారు అన్ని రంగాలను ప్రభావితం చేసి… కోలుకోలేని దెబ్బతీసింది. సినిమా ఇండస్ర్టీకి చెందిన వారు కరోనా మిగిల్చిన విషాధాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు థియేటర్ల ఓపెనింగ్ ప్రశ్నార్థకమైన వేళ… సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చూసుకుంటే… చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజైన దాఖలాలు ఉన్నాయి. కానీ వెంకటేశ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న నారప్ప చిత్ర టీం కూడా ఓటీటీకే ఓటేసింది. తాజాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులై థాను […]
ఓటీటీని వదలని తమన్నా..మరో వెబ్సిరీస్కు గ్రీన్సిగ్నెల్?
తమన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వరుస వెబ్ సిరీస్లతో డిజిటల్ రంగంలోనూ దూసుకుపోతోంది. ఆ మధ్య లెవన్త్ అవర్, నవంబర్ స్టోరీ వెబ్సీరీస్లలో నటించి నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసిన తమన్నా.. తాజాగా మరో సిరీస్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. రొమాంటిక్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కబోతోందట. అరుణిమా శర్మ తెరకెక్కించనున్న ఈ వెబ్సిరీస్లో తమన్నా నెగిటివ్ రోల్లో కనిపించనుందని.. ఈ సిరీస్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ […]
ఓటీటీలో `మోసగాళ్ళు`..ఇక్కడైనా విష్ణు సక్సెస్ అయ్యేనా?
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మోసగాళ్ళు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇక భారీ అంచనాల నడుమ మార్చిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ […]