వారి వల్ల రూ .40 కోట్లు నష్టపోతున్న కంగాన రనౌత్..!!

టాలీవుడ్ లో మొదట ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కంగనా రనౌత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగు వేసి అక్కడ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో పలువురు పైన విమర్శలు చేస్తూనే ఉంటుంది.. దేశం ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వాళ్లను కూడా బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటుంది కంగనా రనౌత్ .. ముఖ్యంగా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటుంది. […]