టీడీపీలో బీసీ ఎంపీలు ఎక్కువే… కొత్త ముఖాల లిస్ట్ ఇదే…!

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చకచక నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ అధినేత చంద్రబాబు అటు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో శ్రీకాకుళం – విజయవాడ – గుంటూరు ఎంపీలు మాత్రమే దక్కాయి. ఈ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలలో కేశినేని నాని, గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేస్తారా చేయరా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. […]

జ‌గ‌న్ కొత్త ప్లాన్‌తో చంద్ర‌బాబు వాష్ అవుట్‌…!

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి బీసీ జ‌పం చేశారు. మంత్రివ‌ర్గంలోనూ.. త‌ర్వాత‌.. స్థానిక సంస్థ‌ల్లోనూ.. ఆయ‌న బీసీల‌కు పెద్ద ఎత్తున అవ‌కాశాలు క‌ల్పించారు. మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు కూడా స్థానం ఇచ్చారు.ఇక‌, జ‌న‌ర‌ల్ స్థానాల్లోనూ.. బీసీల‌కు అవ‌కాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు బీసీల‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు మ‌రోసారి జ‌గ‌న్ బీసీ జ‌పం చేశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో.. బీసీల‌కు ఎక్కువ‌గా సీట్లు కేటాయించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాల‌కు […]

2024 ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా జ‌గ‌న్ తెర‌చాటు వ్యూహం… దిమ్మ‌తిరగాల్సిందే..!

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనేక అనుమానాల‌కు తావిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాజ‌ధాని విష‌యం.. ఇప్పుడు ఆమూలాగ్రం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఒక‌వైపు.. రాజ‌ధాని రైతులు మ‌హాపాద‌యాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజ‌ధానిపై చ‌ర్చిద్దాం.. ర‌మ్మ‌ని పిలుపునిచ్చింది. మూడు రాజ‌ధానులు కాదు.. ఒకే రాజ‌ధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ద‌రిమిలా.. మూడు రాజ‌ధానుల‌కే త‌మ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయ‌కులు.. ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ ప్ర‌భుత్వం.. ఏం […]

బాబాయ్ వైవీకి ఆ సీటు రిజ‌ర్వ్ చేసిన జ‌గ‌న్‌… ఊహించ‌ని ట్విస్టే…!

ఔను.. ఇదే విష‌యం ఆస‌క్తిగా మారింది. వైసీపీలో గుస‌గుస పెరిగిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలు పార్ల‌మెంటు స్థానం నుంచి.. మ‌రోసారి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయ‌నున్నార‌ని.. పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. దీనికి కార‌ణం.. ఏంటి? ఇది నిజ‌మేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుడు.. ఎంపీ.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇటీవ‌ల మీడియా ముం దుకు వ‌చ్చారు. త‌న‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని.. త‌న కుటుంబం వైఎస్ […]

అంతుప‌ట్ట‌ని ప‌వ‌న్ రాజ‌కీయం… ఈ కొత్త ప్లాన్ ఏంటో..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీడు పెంచారు. వ‌రుస‌గా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. కౌలు రైతుల కుటుంబా లను ప‌రామ‌ర్శించి.. వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీనికితోడు.. ఆదివారం ఆదివారం.. ఆయ‌న జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపైనా.. వైసీపీపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌త మూడేళ్ల‌తో పోల్చుకుంటే.. ఇప్పుడు ప‌వ‌న్ దూకుడు పెంచ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వంపైనా తీవ్ర విమ‌ర్శ‌లే చేస్తున్నారు. దీనికి కార‌ణం.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డ‌మేనా? లేక మ‌రేదైనా వ్యూహం ఉందా? అనేది చ‌ర్చ‌గా […]