టీడీపీని ఇరుకున పెట్టిన పవన్ ప్రకటన…!

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి కూడా. ఎన్నికలకు 9 నెలల వరకు సమయం ఉన్నప్పటికీ… ఏడాది ముందు నుంచే అన్ని ప్రధాన పార్టీల ఫోకస్ పెట్టేశాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత అయితే ఇప్పటి నుంచే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జగన్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలో దాదాపు 70 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందనే పుకార్లు షికారు […]

అందరి చూపు రాజ్‌భవన్ వైపే… గవర్నర్ నిర్ణయం ఏమిటీ…?

తెలంగాణలో అందరి చూపు రాజ్ భవన్ వైపే ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఆర్టీసీ విలీన బిల్లు. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దానిని ఆర్డినెన్స్‌గా మార్చి… గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఆ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. బిల్లును గవర్నర్ పక్కన పెట్టారంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు బంద్ చేశారు. రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో బిల్లుపై […]

లోకేశ్‌ను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు… అదేలా..!

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర… చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 2,300 పైగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్… అధికార పార్టీ నేతలపై ప్రతి చోట అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తొలి నాళ్లల్లో అంతగా గుర్తింపు రానప్పటికీ… […]

ఎంపీ అభ్యర్థుల కోసం చంద్రబాబు వేట…!

తెలుగుదేశం పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఒకటే… అదే ఎంపీ అభ్యర్థులు… ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినా సరే… ఇప్పటికీ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అనేది తేలడం లేదు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో తప్ప… మిగిలిన చోట ఎవరు పోటీ చేస్తారనేది పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. శ్రీకాకుళం మొదలు హిందూపురం వరకూ ఇదే పరిస్థితి. గతంలో పోటీ చేసిన వారిలో సగం మంది పార్టీలో లేరు. ఉన్న వాళ్లు […]

టీడీపీ భారీ స్కెచ్.. ఒంగోలు ఎంపీ బరిలోకి కొత్త నేత…!

తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలు అత్యంత కీలకం. ఈ విషయం ఇప్పటికే అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పేశారు. ఈ సారి ఎన్నికలు ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కూడా. అందుకే దాదాపు ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో ప్రకటన వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే యువగళం పాదయాత్ర చేస్తున్నారు కూడా. దీంతో ఈ ఎన్నికలే డెడ్ లైన్ అన్నట్లుగా టీడీపీ […]

ఆ సీటులో టీడీపీ వర్సెస్ జనసేన..ఏం డిసైడ్ చేస్తారు?

టీడీపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ ఈ లోపే సీట్ల కోసం రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. సీటుని తాము దక్కించుకోవాలంటే..తాము దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలోని పెడన సీటు కోసం టి‌డి‌పి, జనసేనలు గట్టిగా పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జోగి రమేశ్ పోటీ చేసి దాదాపు 62 వేల ఓట్లు దక్కించుకున్నారు. […]

ఎమ్మిగనూరులో ‘ఫ్యాన్స్’ ఫైట్..సీటు ఎవరికి?

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే జిల్లాలో కొన్ని సీట్లు టి‌డి‌పికి కంచుకోటలుగా ఉన్నాయి. అలాంటి సీట్లలో ఎమ్మిగనూరు ఒకటి. ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. 1985, 1989, 1994, 1999, 2014 ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి గెలిచింది. మధ్య మధ్యలో కాంగ్రెస్ గెలిచింది. 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి చెన్నకేశవ రెడ్డి గెలిచారు. గతంలో ఈయన 2004, 2009 […]

బాబు-పవన్..ఏమన్నా అండర్‌స్టాండింగ్..ఒకరి తర్వాత ఒకరు.!

పైకి కనబడకుండా టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..మంచి అండర్‌స్టాండింగ్ తో పనిచేస్తున్నారు. కలవడానికి ఇప్పటికీ మూడుసార్లు కలిశారు..కానీ పొత్తులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే అధికారికంగా పొత్తులు ఫిక్స్ కాలేదు. కాకపోతే అనధికారికంగా బాబు-పవన్ మాత్రం కలిసి పనిచేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట జనసేనకు కేటాయించే సీట్లలో టి‌డి‌పికి డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు. అలాగే జగన్ ప్రభుత్వంపై ఇద్దరు నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది..వారీ […]

బీఆర్‌ఎస్ దూకుడు..కాంగ్రెస్ తగ్గట్లేదు.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో నడుస్తుంది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాటల యుద్ధం తారస్థాయిలో కొనసాగుతుంది. అధికార బి‌ఆర్‌ఎస్ తమ బలంతో దూకుడుగా ముందుకెళుతుంది. ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. అయితే మొన్నటివరకు కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది..కానీ ఇప్పుడు కాంగ్రెస్ సైతం..బి‌ఆర్‌ఎస్‌కు ధీటుగా రాజకీయం నడిపిస్తుంది. ఓ వైపు చేరికలతో కాంగ్రెస్ లో జోష్ […]