తెలుగుదేశం పార్టీలో నేతలంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే గజగజ వణికిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం… అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు… అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సందేశాలు. నిజమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యమంటున్నారు చంద్రబాబు. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అందుకు తగినట్లుగానే కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశిస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలను, కార్యక్రమాలను కూడా […]
Category: Politics
కేసీఆర్..జగన్ని హైలైట్ చేసింది అందుకేనా?
రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు వేసి సత్తా చాటగల నాయకుల్లో కేసీఆర్ కూడా ఒకరు. ఆయన ఏ సమయంలో ఎలాగైనా మాట్లాడేసి ప్రజలని ఆకర్షించగలరు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజలని ఆకట్టుకునేలా కేసిఆర్ ముందుకెళుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడి..ప్రతిపక్షాలపై విరుచుకుపడి..ఈ 9 ఏళ్లలో తాము తెలంగాణని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. అన్నీ అంశాలని ఆయన కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ విధానాలని ఎండగట్టారు. అలాగే ఏపీలో కాంగ్రెస్ […]
ఆసక్తికరంగా చీరాల రాజకీయం….!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గం చీరాల. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. నియోజకవర్గం ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారనేది ఇప్పటికీ అంతు చిక్కని మాట. అక్కడ అన్ని సామాజికవర్గాలది కీలక పాత్ర. యాదవ, ఆర్యవైశ్య, కాపు, కమ్మ సామాజిక వర్గాల నేతలు గెలుస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ విజయం సాధించలేదు. దీంతో ఈ సారి గెలుపు కోసం వైసీపీ, టీడీపీలు […]
ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు సాధ్యమేనా…!
తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలు అందని ద్రాక్షాగానే మిగిలిపోయాయి. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత ఏర్పడిన కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు టీడీపీ గెలిచిందే లేదు. టీడీపీ అధినేత ఎన్ని ప్రయోగాలు చేసినా సరే… అక్కడ మాత్రం పసుపు జెండా ఎగరడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఈ నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన నేతలే ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు […]
తూర్పు వైసీపీలో పోరు..జగన్ సెట్ చేసేస్తారా?
అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ పోరు వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఓ వైపు జగన్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. కానీ ఇటు వైసీపీ నేతలు ఏమో రచ్చ లేపుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ క్రమంలో జగన్ జిల్లా పర్యటనకు వచ్చి..ఈ రచ్చకు […]
రాజమండ్రికి బాబు-జగన్..వేడెక్కిన గోదావరి రాజకీయం.!
ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఏపీలో ప్రధాన పార్టీలు ప్రజలకు చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలు జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు జనంలో తిరుగుతున్నారు. అటు పవన్ మూడో విడత వారాహి యాత్ర మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పర్యటిస్తున్నారు. ఇప్పటికే సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాజెక్టులని పరిశీలించి..పలు బహిరంగ సభల్లో ప్రసంగించిన బాబు..తాజాగా ఏలూరుకు చేరుకున్నారు. ఇక సోమవారం చింతలపూడి, పట్టిసీమ […]
గద్దర్ మరణించడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?
ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో గత రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే చికిత్స నిమిత్తం ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్పేటలోని అపోలో హాస్పిటల్లో చేరినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడే చికిత్స పొందుతూ ఈయన తుది శ్వాస విడిచినట్టుగా సమాచారం. గద్దర్ పీపుల్ వార్ ,మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాలలో తన గలంతో ఎంతోమంది కోట్లాదిమంది ప్రేక్షకులను సైతం ఉత్తేజపరిచేలా చేశారు. […]
సత్తెనపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు… చెక్ పడుతుందా….?
తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు అధినేతకు తలనొప్పిగా మారింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిచిన పార్టీదే అధికారం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈసారి సత్తెనపల్లిలో ఎలాగైనా సరే గెలవాలని టీడీపీ అధినేత గట్టి పట్టుదలతో ఉన్నారు. 2014లో కోడెల శివప్రసాద్ను నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి మార్చి విజయం సాధించారు చంద్రబాబు. ఆయనకు స్పీకర్ పదవి కూడా ఇచ్చారు. అయితే ఆయన కుటుంబంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో 2019 ఎన్నికల్లో అంబటి […]
టీడీపీని ఇరుకున పెట్టిన పవన్ ప్రకటన…!
ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి కూడా. ఎన్నికలకు 9 నెలల వరకు సమయం ఉన్నప్పటికీ… ఏడాది ముందు నుంచే అన్ని ప్రధాన పార్టీల ఫోకస్ పెట్టేశాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత అయితే ఇప్పటి నుంచే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జగన్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలో దాదాపు 70 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందనే పుకార్లు షికారు […]