తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ లీడర్ అయిన జానారెడ్డి ఇప్పుడు తన శిష్యుడుపైనే కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారట. తాను ఎంతో నమ్మి టిక్కెట్ ఇప్పిస్తే గెలిచాక తనకు పంగనామాలు పెట్టి తన శత్రువులతో కలిసి టీఆర్ఎస్లో చేర్చడాన్ని జానా అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో ఇప్పుడు తనను మోసం చేసిన తన శిష్యుడును ఎలాగైనా ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. జానారెడ్డి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అదే సందర్భంలో […]
Category: Politics
ఆ వైసీపీ నేతలపై పీకే కంప్లైంట్
రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా.. నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి! ఇవి తనను అధికారంలోకి తీసుకొస్తాయని ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. వీటిపై ఊరూవాడా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు కూడా! కొన్ని చోట్ల సభలు, సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవి ఎంత వరకూ ప్రజల్లోకి వెళ్లాయి. నేతలు వీటిని సక్రమంగా ప్రచారం చేస్తున్నారా? లేదా అనే అంశాలపై వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. […]
సోమిరెడ్డిపై ఆ ఇద్దరు కక్ష కట్టారా..!
ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ సీనియర్ లీడర్, మంత్రిపై అదే పార్టీకి చెందిన ఓ ఇద్దరు నాయకులు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారట. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తెరవెనక సదరు మంత్రి చేస్తోన్న ప్రయత్నాలతో వాళ్లు సదరు మంత్రిని ఎలా టార్గెట్ చేయాలా ? ఎప్పుడు అదను చూసి దెబ్బకొట్టాలా ? అని వెయిట్ చేస్తున్నారట. అసలు మ్యాటర్లోకి వెళితే.. టీడీపీలో సీనియర్ లీడర్గా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో గత 20 ఏళ్లలో ఎప్పుడూ […]
ఆంధ్రప్రదేశ్ గురించి… ఏం చెప్పితిరి లోకేష్
రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాష్ట్రంలో మంత్రి పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అధికారం చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా.. పార్టీలో అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఆయన మాటలు తడబడుతూనే ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలోనే అనేక సార్లు ఆయన మాటలు తడబడ్డాయి. దీంతో వైసీపీ నేతలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారు లోకేష్తో గేమ్ […]
ఫిరాయింపు ఎంపీకి కేసీఆర్ బంపర్ ఆఫర్
అభివృద్ధిలోనే కాదు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడంలోనూ ఇరు రాష్ట్రాల సీఎంలు పోటీపడుతున్నారు. వారికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలోకి తీసుకుంటున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఒకడుగు ముందే ఉన్నారు. ఆసల్యంగా మొదలుపెట్టినా.. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఏకంగా నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ వంతు వచ్చింది. అందుకే ఫిరాయిం పు ఎంపీకి […]
టీడీపీ+జనసేన పొత్తు…. జనసేన సీట్ల లెక్క తేల్చేసిన బాబు
ఎవరెన్ని అనుకున్నా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మంచి మంచి అవగాహన ఉంది. చంద్రబాబు, పవన్కళ్యాణ్ మంచి దోస్తులే అన్నది కనీస రాజకీయ అవగాహన ఉన్నవారికి ఎవరికి అయినా అర్థమవుతుంది. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు లాంటి సమర్థ నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తాను […]
అఖిలప్రియకు చంద్రబాబు షాక్
ఏపీ పాలిటిక్స్ మాంచి రసకందాయంలో పడ్డాయి. అటు విపక్ష వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతుంటే ఇటు అధికారంలో ఉన్న టీడీపీలో కూడా వచ్చే ఎన్నికల వరకు ఎవరికి ఎప్పుడు ఏ షాక్ తగులుతుందో ? చెప్పలేం అన్నట్టుగా పరిస్థితి మారింది. కొద్ది నెలల క్రితం మంత్రివర్గ ప్రక్షాళనలో కొందరు మంత్రులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి ప్రక్షాళనకు దిగనున్నారన్న వార్తలు ఏపీ టీడీపీ వర్గాల్లో జోరుగా హల్చల్ చేస్తున్నాయి. ఈ యేడాది ఆరంభంలో […]
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అవుటా… అసలేం జరిగింది..!
కాపు ఉద్యమ ప్రభావం నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉంటుందని భావించినా.. వారంతా టీడీపీకి పట్టం కట్టారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఇచ్చిన హామీలో భాగంగా.. వారి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటుచేశారు. ఆశించిన స్థాయిలో లక్ష్యాలు అందుకునేలా చేయడంలో కార్పొరేషన్ విఫలమైంది. దీంతో పాటు ఈ కార్పొరేషన్లో అవకతవకలు కూడా చోటు చేసుకుంటుండటంతో దీని ప్రక్షాళనపై సీఎం దృష్టిసారించారు. కీలకమైన కాపు కార్పొరేషన్ చైర్మన్ […]
వైసీపీ ఎమ్మెల్యేకు కొడుకే షాక్ ఇచ్చాడుగా..!
ఏపీలో విపక్ష వైసీపీకి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేకు సొంత కొడుకే షాక్ ఇచ్చాడు. కృష్ణా జిల్లా నూజివీడు వైసీపీ ఎమ్మెల్యేగా మేకా ప్రతాప్ అప్పారావు ఉన్నారు. 2014 మునిసిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 30 వార్డుల్లో 22 వార్డులు వైసీపీ గెలుచుకుని మునిసిపాలిటీ కైవసం చేసుకుంది. అప్పుడు చైర్మన్ పదవి కోసం రెండు వర్గాలు పోటీపడ్డాయి. మాజీ చైర్మన్ బసవా భాస్కరరావు వర్గం నుంచి ఆయన భార్య బసవా రేవతికి ముందుగా చైర్మన్ సీటు ఇచ్చారు. ముందు […]