రాజకీయాలు
గుంటూరులో వైసీపీకి ఐదు సీట్లు రావా… అధికార పార్టీలోనే హాట్ టాపిక్…!
గుంటూరు జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్ కు గుండెకాయ లాంటిది. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో గుంటూరు జిల్లా ఓ వెలుగు వెలిగింది. రాజధానిగా గుంటూరు జిల్లాలోని అమరావతి ని ఫిక్స్ చేయడంతో ఆ...
ఈ రెడ్డి ఎమ్మెల్యేలకు జగన్ మార్క్ షాకులు రెడీ…!
గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు జగన్ ఈ మంత్రులు అందరూ రెండున్నర సంవత్సరాలు మాత్రమే మంత్రులు గా ఉంటారని... రెండున్నర సంవత్సరాల తర్వాత వీరిలో 90శాతం మందిని...
రాజకీయాలకు ఆ వైసీపీ యంగ్ ఎంపీ గుడ్ బై ?
ఏపీలో అధికార వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఏకంగా 22 మంది లోక్సభ సభ్యులు విజయం సాధించారు. జగన్ 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని ఎన్నికల...
కాంగ్రెస్తో పొత్తు.. లైన్ క్లీయర్ చేసుకుంటోన్న కేసీఆర్…!
తెలంగాణ రాజకీయాలు గత నాలుగు నెలలుగా హాట్ హాట్ గా మారిపోయాయి. ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాజకీయాల గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్...
జగన్ లెక్కలు మారిపోయాయి.. మంత్రి వర్గ విస్తరణ అప్పుడే…!
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఎప్పుడా ? అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. అసలు జగన్ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో చేస్తారా ? లేదా అన్న అనుమానాలు కూడా ఆ పార్టీ నేతలకు...
రాబిన్శర్మను బయటకు పంపేసిన బాబు.. టీడీపీకి కొత్త వ్యూహకర్త…!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి బలమైన ఇన్చార్జులు లేని నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జిలను నియమించే ప్రక్రియను వేగంగా...
సజ్జల, సాయిరెడ్డిలకు మంత్రి పదవులు..!
త్వరలోనే ఏపీ మంత్రి వర్గంలో కీలక మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. దీనికి సంబంధించి.. సీఎం జగన్ కూర్పు, చేర్పులు కూడా ఖరారు చేశారని.. పెద్ద ఎత్తున తాడేపల్లి వర్గాల్లో ప్రచా...
జూనియర్ మీద కసి పెంచుకుంటే.. మనకే నష్టం బ్రో…?
ఔను! ఈ మాట మరోసారి టీడీపీలో జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే.. తాజాగా విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, సహా.. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మరోసారి జూనియర్...
పవన్ చేయాల్సింది ఏంటి… చేస్తోంది ఏంటి…?
రాజకీయాలు డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ, ప్రజలు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో.. ఎవరు ఎలా మా ట్లాడుతున్నారో.. అన్నీ వారికి ఎరుకలోకి వచ్చేస్తోంది. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని.....
మతమా..దేశమా..? ఏది మనకు ముఖ్యం..?
దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ,మతం పేరుతో ప్రజలమధ్య విభజన తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాధ్ భండారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.కొంత మంది హిజాబ్...
ఆలీకి రాజ్యసభ వార్తల వెనక అసలు స్టోరీ ఇదే…!
ఏపీలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నాలుగు పేర్లుఖరారు అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ప్రముఖ సినీ నటుడు ఆలీకి రాజ్యసభ ఇస్తారన్న...
బాబు చేయలేనిది..జగన్ చేసి చూపించారు..!
అధికారం ఉండగానే కాదు.. దానిని ఎలా వినియోగించుకోవాలో.. రాష్ట్రానికి ఎలా మేళ్లు చేయాలో కూడా తెలియాలి. ఇది ఇప్పుడు సీఎం జగన్ చేసి చూపించారని అంటున్నారు పరిశీలకులు. నేను 14 సంవత్స రాలు.....
ఆ వైసీపీ మంత్రికి ఇంత నెగిటివిటీనా… అన్నీ సెల్ఫ్ గోల్సే..!
మరి పదవులు వస్తే అదేదో హోదా లాగా ఫీల్ అయిపోయి...పెత్తనం చేసే నేతలు ఎక్కువైపోయారు. పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే విషయం పక్కనబెడితే..ప్రజల మీద పెత్తనం చేయడం ఎక్కువైంది. ఇంకా మంత్రి...
జగన్ది తప్పయితే బీజేపీది ఇంకా పెద్ద తప్పా…!
``రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అన్నీ ఉచితంగా ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారు. ఇ దేం పాలన`` అంటూ..కొన్ని రోజుల కిందట.. బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు రాష్ట్రానికి వచ్చివ్యాఖ్యానించారు .. కట్...
జగన్తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. ఏం జరుగుతోంది..!
ప్రస్తుతం టాలీవుడ్లో అంతా సినిమా టిక్కెట్ల ధరలు, ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్కు పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను భర్తీ చేసేందుకు చాలా...