మంచు విష్ణుకు త‌ల‌నొప్పిగా మారిన ఐపీఎల్‌..కార‌ణం అదేన‌ట‌!

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఇటీవ‌లె మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి జ‌ట్టు టైటిల్ గెలుచుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నారు. అయితే అంద‌రూ ఇష్ట‌ప‌డే ఐపీఎల్‌.. టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు మాత్రం పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. అందుకు ఆయ‌న కూతుళ్లు అరియానా, వివియానానే కార‌ణమ‌ట‌. అరియానా ధోనీ ఫ్యాన్ అయితే, వివియానాకు విరాట్ ఫ్యాన్ అట‌. దీంతో ధోనీ, విరాట్‌ కెప్టెన్ల […]

ఏపీలో కొత్త‌గా 14,792 క‌రోనా కేసులు..మర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న 14 వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్న ప్రముఖ ద‌ర్శ‌కుడు..!

గ‌త ఏడాది క‌రోనా కారణంగా అన్ని రాష్ట్రాలు ఇంకా ప్ర‌భుత్వాలు త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల‌లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్ర‌భుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాక్‌డౌన్ విధిస్తే ఆర్ధిక వ్య‌వ‌స్థ తీవ్రంగా దెబ్బ‌తింటుంద‌ని, ఎవ‌రికి వారు స్వీయ లాక్‌డౌన్ చేసుకోవాల‌ని చెప్తున్నారు. తాజాగా మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రెండు వారాల పాటు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయన తన సోష‌ల్ మీడియా […]

ఫ్లాష్ న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ లో కాల్పులు..కారణం ఏమిటి..?

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అలజడి రేగింది. కాసేపటి క్రితం కూకటపల్లిలో హెడ్ డీ ఎఫ్ సి ఎటిఎం వద్ద కాల్పులు జరిగాయి. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల పై కాల్పులు జరిగాయి. ఎటిఎంలో డబ్బులు నింపే టైములో ఈ కాల్పులు జరిగాయని సమాచారం. చోరీ చేసి దుండగులు డబ్బులను తీసుకువెళ్ళారు అని గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల […]

వైరల్ అవుతున్న సీనియర్ నటి న్యూ లుక్ పిక్స్..!

సీనియర్ నటి రాధిక శరత్‌ శరత్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా హెయిర్‌ కట్‌ చేసుకుని న్యూ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన పిక్స్ రాధికా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, ఈ న్యూ లుక్‌ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానంటూ చెప్పారు. మొన్నటి వరకు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు తన మేక్‌ఓవర్‌ పై దృష్టి పెట్టినట్లు ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక […]

మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్న 14 సంవత్సరాల బాలుడు…!?

14 సంవత్సరాల వయసు అంటే తొమ్మిదో తరగతి చదువుతుంటారు. అలాంటి ఓ కుర్రాడు గిటార్ మోగిస్తేనే వావ్ అనిపిస్తుంది. అలాంటిది తాను ఏకంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతే పెద్ద సంచలనమే. ఆ సంచలనానికి కారణం ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు. ఆయన నుంచి మరో చిత్రం రాబోతోంది. ఆ చిత్రం పేరు 7 డేస్ 6 నైట్స్. ఈ చిత్రంతో 14 సంవత్సరాల బాలుడిని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయనున్నారు ఎంఎస్ రాజు. ఇంతకీ […]

నిర్మాతగా మారనున్న యంగ్ హీరో!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు అయిన హీరో సుమంత్ అశ్విన్ నిర్మాతగా మారబోతున్నాడు. టాలీవుడ్కే ఇండస్ట్రీలో కేరింత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం2 వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ ఇప్పుడు నిర్మాత గా మారి రాణించాలనుకుంటున్నాడు. కాగా వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను మొదలు పెట్టి మూవీస్ నిర్మించబోతున్నాడు సుమంత్ అశ్విన్. గతంలో నిర్మాతగా పలు హిట్​లు తన ఖాతాలో వేసుకున్న నిర్మాత ఎమ్మెస్​ రాజు. […]

హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ చిత్రం…!?

కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. అజిత్ మరోకసారి వాలిమై దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ మూవీ రూపొందబోతోంది. ఇంతక ముందే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అజిత్, వినోద్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం ఇది. దర్శకుడు హెచ్ వినోద్ కు అజిత్ తో […]

ధూళిపాళ్ల నరేంద్ర పిటిషన్‌ కొట్టివేత..!?

తెలుగుదేశం పార్టీ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ధూళిపాళ్ళ నరేంద్ర కేసులో ఏపీ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంగం డైరీలో అవకతవకలు జరిగిన సంగం డెయిరీ కేసులో అరెస్టైన తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్ల పై విచారణ చేపట్టింది హైకోర్టు. రిమాండ్‌ అంశం పై దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేసింది హైకోర్టు. అనిశా కోర్టు విధించిన రిమాండ్‌ పై హైకోర్టులో […]