ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో నటీనటుల పైన పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు దుబాయ్ క్రీటిక్ ఉమైర్ సందు. మొదట్లో సినిమాల ట్విట్టర్లు రివ్యూలు ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఉమైర్ వీటి వల్ల కూడా ఎన్నో రకాలుగా ట్రోల్ కి గురి కావడం జరిగింది. అయితే ఇప్పుడు తన కొత్త ట్విట్టర్ అకౌంట్ నుంచి నటీనటుల గురించి కొన్ని విషయాలను రాస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కువగా టాలీవుడ్ నటీనటుల పైన ఫోకస్ పెట్టడం జరిగింది.
తాజాగా ఉమైర్ సందు చేసిన ట్విట్టర్లో నిన్నటి రోజున రాత్రి కత్రినా కైఫ్ కు, విక్కీ కౌశల్ కు పెద్ద ఫైట్ జరిగిందని.. దీంతో తెల్లవారుజామున రెండు గంటలకు వెళ్ళిపోయింది అంటూ .. ఆ సమయంలో ఆమె బాగా ఏడ్చింది అంటూ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు..
Breaking news: Last night, BIG FIGHT happened between #KatrinaKaif & #VickyKaushal. She left his house at 2 am & moved somewhere else. She was also crying at that moment. pic.twitter.com/lwdrYQ3u9m
— Umair Sandhu (@UmairSandu) April 17, 2023
“అక్షయ్ కుమార్ క్లోజ్ ఫ్రెండ్ ఇన్ సైడ్ ద్వారా తెలిసిన సమాచారం.. ప్రకారం అతగాడు 100 మందిపైగా అమ్మాయిలతో పడుకున్నాడని దాదాపు ప్రతి బాలీవుడ్ నటి తో కూడా.. ముఖ్యంగా 90వ దశకంలో వాళ్లతో పనుకున్నాడని.. రేఖను అయితే ఫిలిం షూటింగ్ సమయంలో షెడ్యూస్ చేశాడని ట్వీట్ చేశారు.
Ad per #AkshayKumar Close friends & Insiders, He slept more than 100 girls in his Career. He slept with every actress in Bollywood specially in 90’s era. He has alot of Sex Appealing in 90’s. As per also filmstar Rekha, She was seduced by him during film shoot. pic.twitter.com/7Iqx6QVKn9
— Umair Sandhu (@UmairSandu) April 17, 2023
మరి ఇంకొక ట్విట్ ఏమిటంటే.. హీరోయిన్ అమీషా పటేల్ ఇప్పుడు గోవా, బెహరైన్ , శ్రీలంక, ఖతార్ లో ఫుల్ డిమాండ్ ఉందని ఆమె హైయెస్ట్ రేటెడ్ నైట్ విమెన్ ఇండియా ఒక రాత్రికి 50 లక్షలు చార్జ్ చేస్తోంది అంటూ ట్వీట్ చేశారు.
#AmeeshaPatel is Full on demand in Goa, Bahrain, SriLanka & Qatar. She is one of the Highest Rated “ Night Woman ” in India 🇮🇳 now. She is charging “ 50 Lac ” per night now a days. pic.twitter.com/Ob30vPJumY
— Umair Sandhu (@UmairSandu) April 16, 2023
మరొక ట్విట్.. సమంత నటించిన శకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె బ్రాండ్ వ్యాల్యూ పడిపోయిందని తన మొబైల్ స్విచాఫ్ చేసిందని ఒక్క రోజులోనే ఈమె వేల్యూ మార్కెట్ వాల్యూ పడిపోయింది అంటూ ట్విట్టర్ లో పలు అప్డేట్లు ఇస్తూ ఉన్నారు. దీంతో నేటిజన్ల సైతం మొన్న సమంత.. నిన్న అమీషా.. నేడు కత్రినా అంటూ. ట్విట్ట్లు చేస్తున్నావ్ అసలు వీరి పర్సనల్ విషయాలు మీకెందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#SamanthaRuthPrabhu is in severe depression after Disaster Result of #Shaakuntalam. She switched her phone since yesterday. Her brand & market value is also DOWN in just one day. pic.twitter.com/xsnKvA6OzD
— Umair Sandhu (@UmairSandu) April 16, 2023