RRR సినిమా త్వరతా ఇదే అప్డేట్ అంటున్న మైత్రి మేకర్స్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన్న కూడా నటిస్తోంది.ఈ చిత్రాన్ని డైరెక్ట్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన ఒక అద్భుతమైన పాటను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా రాజమౌళి చిత్రానికి RRR ఏ చిన్న ప్రతి అప్డేట్ అయినా బాగా అందిస్తూ ఉంటుందని చుకోవచ్చు. ఇక దీంతో తన ఫాలో ని బాగా పెంచు కుంటూ ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి పనిని మైత్రి మూవీ మేకర్స్ కూడా ఫాలోవర్స్ కి మంచి జోస్యం ఇస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ప్రోమో పై మావా అంటూ క్రేజీ రిప్లై ఇవ్వడం తో అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఇలాంటి సాన్నిహిత్యం అభిమానులకు ఇలా చిత్ర యూనిట్ మధ్య ఉండడం మంచిదే అని చెప్పుకోవచ్చు.