టాలీవుడ్ లో ఎంతమంది కమెడియన్లు హీరోగా మారుతున్నారు.అలా జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో అవుతున్నారు.అలా సుడిగాలి సుధీర్ టీమ్ నుంచి ప్రస్తుతం ముగ్గురు హీరోలగా మారే అవకాశం దక్కింది. ఇప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో సినిమా తీస్తు బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆ సినిమాకు సంబంధించి తాజాగా ఒక పోస్టర్ విడుదలైంది అందులో ఒక అమ్మాయి అర్థనగ్నంగా ఉంది తన ఫోటోను పట్టుకుని కూర్చుంది.ఇక ఈ సినిమాని ప్రమోషన్ కోసం చాలా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఆటో రాంప్రసాద్ విషయం లో కూడా ఇదే జరుగుతోంది ఆయన హీరోగా ఓ సినిమా వస్తోంది. ఆ సినిమా పేరు పిప్ షో.
ఇక ఈ సినిమాలో ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాని హైలెట్ చేసేందుకు..ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ న్యూడ్ గా వాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా దేశ్ పాండే నటిస్తోంది.ఇక ఈ సినిమాని క్రాంతికుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు.ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఆ ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది.