ఉపాసనకు అన్యాయం చేసి ఆ హీరోయిన్ మెడలో మూడు ముళ్ళు వేసిన చరణ్… ఏంటి బాసు ఇది…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు చరణ్. ఇక ప్రస్తుతం చరణ్, శోభిత ధూళిపాళ కాంబినేషన్లో వచ్చిన ” మాన్యవర్ ” యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బిగ్ స్క్రీన్ పై కూడా వీరిద్దరూ కలిసి నటించాలని కోరుకుంటున్నారు కూడా.

దక్షిణాది సాంప్రదాయంలో జరిగిన పెళ్లికి సంబంధించిన యాడ్లో వధూవరులుగా శోభిత, చరణ్ అద్భుతంగా కనిపించారు. మాన్నవర్ బ్రాండ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ యాడ్ లో శోభిత పెళ్లి దుస్తుల్లో పీటలపై కూర్చోగా.. వరుడు రామ్ చరణ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి మండపానికి లేటుగా వస్తాడు.

ఈ క్రమంలో అతను కాళ్లు పట్టుకుని మరీ ఆమెకు క్షమాపణలు చెబుతూ మెట్టెలు తొడుగుతాడు. తన జీవితంలోకి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇక ఈ యాడ్ ఒక తెలుగుకే పరిమితం కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో సైతం రిలీజ్ అయింది. ఇక ఈ యాడ్ చూసిన ప్రేక్షకులు…” అదేంటి బాసు అంత పని చేశావు. ఉపాసనకి గుడ్ బాయ్ చెప్పి ఈమె మెడలో మూడు ముళ్ళు వేసేసావేంటి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Manyavar (@manyavar)