అదిరిపోయే అందాలను బయటపెడుతూ కుర్రాళ్ళ మతి పోగొడుతున్న రాశీ కన్నా..

స్టార్ బ్యూటీ రాశి ఖన్నా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించి తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ చివరిగా తెలుగులో గోపీచంద్ మారుతి కాంబోలో వచ్చిన పక్క కమర్షియల్ సినిమాలో నటించింది.

తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఘాటు అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు మతి పోగోడుతుంది. ఇక ఇటీవల బ్రౌన్ కలర్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు కనిపించి కనిపించకుండా చూపిస్తూ కుర్రాళ్లను కవ్వించింది.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో చాలా హాట్ గా ఉన్నావ్ బ్యూటిఫుల్ గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాశి ఖన్నాకి సినిమా అవకాశాలు వచ్చి మళ్ళీ స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ లో కొనసాగితే బాగుండని ఫాన్స్ ఆశిస్తున్నారు .