థైస్‌ షోతో కుర్రాళ్ళ‌ని రెచ్చగొడుతున్న ప్రణీత.. అమ్మ అయ్యాక‌ కూడా త‌గ్గ‌ట్లేదుగా..!

టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ ప్రణీత సుభాష్ ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తర్వాత సిద్ధార్థతో కలిసి బావ సినిమాలో నటించిన ప్రణీత పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా ఈ సినిమాలు స‌క్స‌స్ కాక‌పోవ‌డంతో ఆమెకు తర్వాత అవకాశాలు త‌గ్గాయి. తెలుగులోనే కాక కన్నడ, తమిళ భాషల్లోనూ ఈమె ఎన్నో సినిమాల్లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

2021 మే 30 లో బెంగళూరుకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ నితిన్ రాజ్‌ని వివాహం చేసుకున్న ఈమె 2022 జూన్ 10న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమ్మ అయిన తర్వాత కూడా ప్రణీత అందం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రణీత ఇటీవల సైమా అవార్డ్స్ కోసం బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ కు హాజరైంది. బ్లాక్ కలర్ మోడల్ వేర్ లో అందాలు ఆరబోస్తూ చిరునవ్వులు చిందించింది.

 

థైస్ అందాలు చూపిస్తు ఆమె దిగిన ఫొటోలు కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సూపర్, నైస్ అంటూ కొంత‌మంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం పెళ్లయి పాప‌ ఉన్న నీకు ఇలాంటి డ్రెస్సులు లో గ్లామర్ షోలు అవసరమా సిగ్గుగా అనిపించడం లేదా అంటూ ఫైర్ అవుతున్నారు.