విప్పి చూపించడంలో ఈ హీరోయిన్ తర్వాతే ఎవరైనా..?

బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ దిశా పటానీ ..ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన నటించింది.. ఈ చిత్రంలో ఈమె అందాలతో కుర్రకారులను సైతం మైమరిపించేలా చేసింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేస్తున్న చిత్రం ప్రాజెక్టుకే.. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతోంది ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తున్నారు డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ తెరకెక్కించడం జరుగుతోంది.

మరొక పక్క కోలీవుడ్లో సూర్య నటిస్తున్న 42వ చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది ఈ రెండు బిగ్గెస్ట్ సినిమాల కోసం ఈమె అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు కూడా క్లివెజ్ షో తో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది పలు బ్రాండ్లకు నిత్యం హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది.

Disha Patani Gets Mercilessly Trollednt At NMACC Event। दिशा पाटनी NMACC  में हुईं ट्रोल

తాజాగా నిన్నటి రోజున జరిగిన నీతు అంబానీ కల్చరల్ ఈవెంట్లో దిశాపటాని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చూడడానికి చీర కట్టుకొచ్చింది కానీ చీర కట్టులో కూడ తన అంద చందాలతో కుర్రకారులను అక్కడున్న వారందరిని మెస్మరైజ్ చేసింది సిల్వర్ కలర్ చీరలో తన యదా అందాలను స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని మరి చూపిస్తోంది. ఈమె అందాలతో చూపు తిప్పుకొని ఇవ్వలేనంతగా చూపిస్తోంది. ఏదైనా విప్పి చూపించాలి అంటే నీ తర్వాతే బంగారం అంటూ పలువురి నటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.