IMBD లో టాప్ టెన్ తెలుగు సినిమాలు ఇవే..!!

సినిమాల రేటింగ్ విషయంలో ఎక్కువ శాతం పాపులారిటీ సంపాదించిన వెబ్సైట్లో ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి అలాంటి వెబ్సైట్లో. IMBD వెబ్సైట్ కూడా ఒకటి. తాజాగా 1990 నుండి 2023 వరకు విడుదలైన కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలలో తమిళ చిత్రం జై భీమ్ కు మొదటి స్థానం దక్కినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమాకు రేటింగ్ పరంగా 8.8 రేటింగును ఇచ్చినట్లుగా సమాచారం సూర్య హీరోగా ఈ చిత్రంలో ఎంతో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయకపోయినప్పటికీ ఓటీటి ద్వారా విడుదలై ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది.

ఈ చిత్రంలోని కోర్టు సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ను తెచ్చుకోండి జై భీమ్ తర్వాత మలయాళ సూపర్ హిట్ సినిమా జనగణమన సినిమా నెంబర్ 2 స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి 8.3 ఇచ్చింది. ఇక టాలీవుడ్ లో కూడా పలు కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలు చాలానే ఉన్నాయి కానీ మన తెలుగు సినిమాలకు టాప్ టెన్ లో మాత్రం ఇప్పటివరకు చోటు దక్కలేదు.

ఇక ఆ తరువాత ట్రైల్ బై ఫైర్-8.3, పింక్-8.1, షహిద్ -8.2, గార్గి-8.1, న్నా దాస్ కేస్ కొడు -8.0, దమని -7.8, క్రిమినల్ జస్టిస్-7.7, టాప్ టెన్ లో ఉన్నాయిఐఎండిబి లో ఈ స్థాయి రేటింగ్ దక్కించుకున్నాయి అంటే ప్రేక్షకుల నుండి ఎలాంటి ఆదరణ లభించిందో ఈ సినిమాలను చూస్తే మనకి అర్థమవుతుంది.

https://twitter.com/IMDb_in/status/1618237278547247104?s=20&t=TSTCZmJpW8q9pnT7CT8XsA