విష్ణుకు ఘోర అవ‌మానం..అర‌రే, ప‌వ‌న్ ఇలా చేశాడేంటి..?

మా ఎలక్షన్లు జరిగేటప్పుడు ఎంతో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్, మంచు విష్ణు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రులతో పాటు పోసానిని అలాగే మోహన్ బాబును కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇక దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజు కే సపోర్ట్ గా నిలిచింది.దీంతో విభేదాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇక తాజాగా ఒక ప్రోగ్రాం లో పవన్ కళ్యాణ్, అధ్యక్షుడు మంచు విష్ణు కలిసి ఒక ప్రోగ్రాం లో పాల్గొనడం జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

తాజాగా పవన్ కళ్యాణ్ దత్తాత్రేయ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం. ఇక తాజాగా అలయ్ బలయ్ అనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు మంచు విష్ణు కూడా పాల్గొనడం జరిగింది. ఇక మొన్నటివరకు వీరిద్దరూ పోషించుకోవడం చూసిన ప్రేక్షకులు ఈ కార్యక్రమంలో ఒకరికొకరు పక్కనే కూర్చోవడంతో.. అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.. ఎలాగైనా సరే మంచు విష్ణు , పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.