పొత్తు: కల్యాణ్ బాబు-చినబాబుకు ప్లస్సే!

గత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సీట్లలో గాజువాక, భీమవరం, మంగళగిరి సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీట్లలో తొలిసారి పవన్ కల్యాణ్, నారా లోకేష్ పోటీ చేశారు. గాజువాక, భీమవరంల్లో పవన్..మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు.  అయితే ఇద్దరు నేతలు జగన్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇలా తొలిసారి పోటీ చేసి ఇద్దరు నేతలు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ చినబాబు…మంగళగిరిలో పోటీ చేయడం […]

మహిళా మంత్రులకు కష్టమేనండి..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకో విధంగా మారుతున్నాయి…అధికారంలో ఉన్న వైసీపీకి పూర్తి ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తున్నా సరే ఎక్కడో ప్రతిపక్ష టీడీపీ పుంజుకుంటున్నట్లే ఉంది..ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది…కొన్ని స్థానాల్లో జనసేనకు కూడా పట్టు దొరుకుతుంది. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి వన్ సైడ్ విజయం దక్కడం మాత్రం చాలా కష్టమని తెలుస్తోంది..ఈ సారి టీడీపీ గట్టి పోటీ […]

బాబుతో బాబు..కొత్త పాయింట్ దొరికింది!

జగన్ మోహన్ రెడ్డితో మోహన్ బాబుకు ఉన్న బంధుత్వం ఏంటో అందరికీ తెలిసిందే…అలాగే చంద్రబాబు తనకు బంధువు అని మోహన్ బాబు పదే పదే చెబుతూ ఉంటారు…అయితే రాజకీయంగా వచ్చేసరికి మోహన్ బాబు..దశాబ్ద కాలం నుంచి చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు…అప్పుడప్పుడు ఆయనపై విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. ఏమైందో ఏమో గాని…గతంలో టీడీపీలో మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఆయన టీడీపీకి దూరం జరిగారు. మళ్ళీ ఎప్పుడు టీడీపీకి దగ్గరయ్యే కార్యక్రమాలు […]

హిందూపురంలో బాలయ్య ప్రత్యర్ధి చేంజ్?

చిన్న కార్యకర్తని నిలబెట్టిన చాలు..హిందూపురంలో టీడీపీ గెలవడానికి..హిందూపురంలో ఎవరు నిలబడ్డా గెలుపు మాత్రం టీడీపీదే..మొదట నుంచి హిందూపురం టీడీపీ అడ్డాగా ఉంది..ఇంతవరకు ఇక్కడ టీడీపీ పోలేదు…టీడీపీని ఓడించడానికి ప్రత్యర్ధులు రకరకాల ప్రయోగాలు చేశారు గాని ఫలితం లేకుండా పోయింది. ఇక గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ బాలయ్య విజయం సాధిస్తూ వస్తున్నారు. బాలయ్యని ఓడించడానికి వైసీపీ అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు. 2014లో వైసీపీ తరుపున నవీన్ నిశ్చల్, 2019లో ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు..ఇక […]

గాజువాకలో కొత్త ట్విస్ట్..ఛాన్స్ ఎవరికి?

విశాఖలో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ టీడీపీ-జనసేనలు వేగంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అసలు చెప్పాలంటే గాజువాకలో టీడీపీ బలం ఎక్కువ..ఇక్కడ మంచి విజయాలు అందుకుంది. 2014లో కూడా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది…వైసీపీని టీడీపీ-జనసేనలే గెలిపించాయి. ఇక్కడ జనసేన తరుపున పవన్, టీడీపీ తరుపున […]

ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం కష్టమే!

ఏపీలో అధికార వైసీపీకి గాని, ప్రతిపక్ష టీడీపీకి గాని కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు మారినా సరే..కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాల్లో రాజకీయం మారదు. అక్కడ ఆయా పార్టీల పట్టు తగ్గదు. అలాంటి చోట్ల పార్టీలకు ఓటములు పెద్దగా రావు. ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం సాధ్యం అవ్వని పని. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోటలు చాలానే ఉన్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండగా, ఇప్పుడు వైసీపీకి అడ్డాలుగా మారిపోయాయి. వైసీపీకి కడప, కర్నూలు, […]

రాజధాని రాజకీయం..తేడా కొట్టేస్తుందిగా!

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని…జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే…మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడేళ్లు కావొస్తుంది..అయినా ఇంతవరకు మూడు రాజధానులు ఏర్పాటు కాలేదు. రాజధాని విషయంలో న్యాయ పరమైన చిక్కులు రావడంతో జగన్ ప్రభుత్వం ముందుకు కదలలేకపోయింది. వరుసగా న్యాయపోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది. దీంతో మూడు రాజధానుల్ని […]

మళ్ళీ ఆ మంత్రి హైలైట్ అవుతున్నారుగా!

ఏపీలో చాలామంది మంత్రుల గురించి ప్రజలకు సరిగ్గా అవగాహన లేదనే చెప్పాలి…ఏ శాఖకు ఏ మంత్రి పనిచేస్తున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. అంటే పాత మంత్రులైన, కొత్త మంత్రులైన…టోటల్ గా మంత్రివర్గంలో కొందరు మాత్రమే జనాలకు తెలుస్తున్నారు. మిగిలిన వారు అంతగా హైలైట్ అవ్వడం లేదు. అంటే జనంలో పెద్దగా తిరగకపోవడం గాని, మీడియా ముందుకొచ్చి ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గాని వెనుకబడి ఉండటం వల్ల కొందరు మంత్రులు అనే సంగతి జనాలకు తెలియడం లేదు. పైగా […]

వైసీపీలో మ‌రో ఎంపీ యూట‌ర్న్‌.. రీజ‌నేంటి..?

ఒంగోలు ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజ‌కీయాలు చిత్రంగా ఉన్నాయ‌ని అం టున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న 2019 వ‌ర‌కు టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. అనూహ్యం గా టీడీపీ సైకిలెక్కిన ఆయ‌న .. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నిక‌ల‌కుముందు.. వైసీపీలో చేరిపోయారు. ఒంగోలు నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో మింగిల్ కాలేక పోతున్నారు. […]