వైసీపీ అధినేత, ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ఏపీ ప్రజలకు చేరువ కావాలనుకుని వేసిన ప్లాన్ అదిరిందనే టాక్ వినిపిస్తోంది. 2014లో కొంచెంలో మిస్సయిపోయిన సీఎం పీఠాన్ని 2019లో ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాది నుంచి ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్ను ఇంపోర్టు చేసుకుని మరీ ఇప్పటి నుంచే అప్పటి ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పీకే ఇచ్చే సలహాలను తూ.చ. తప్పక పాటిస్తున్నారు. ఈ […]