జ‌గ‌న్ న‌యా ప్లాన్‌కు సూప‌ర్ రెస్పాన్స్‌

వైసీపీ అధినేత‌, ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌నుకుని వేసిన ప్లాన్ అదిరింద‌నే టాక్ వినిపిస్తోంది. 2014లో కొంచెంలో మిస్స‌యిపోయిన సీఎం పీఠాన్ని 2019లో ఎలాగైనా స‌రే కైవసం చేసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాది నుంచి ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్‌ను ఇంపోర్టు చేసుకుని మ‌రీ ఇప్ప‌టి నుంచే అప్ప‌టి ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే పీకే ఇచ్చే స‌ల‌హాల‌ను తూ.చ‌. త‌ప్ప‌క పాటిస్తున్నారు. ఈ […]