ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్..!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు రానే వచ్చాడు.ఈ ఫంక్షన్ సాయి ధరంతేజ్ హాజరు కాలేక పోవడంతో పవన్ కళ్యాణ్ హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ ఇంకా కళ్ళు తెరవలేదు, ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కుదుటపడుతుందని, ఇంకా తను బెడ్ పైన ఉన్నాడు అన్నట్లుగా తెలియచేశాడు. సాయి ధరంతేజ్ తన సినిమా రిలీజ్ వేడుకలు లేకపోవడంతో […]