వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు యాత్ర మళ్లీ మొదలు!

తెలంగాణలో అధికారమే లక్ష్యగా పార్టీని ప్రారంభించి రాజకీయ కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ ను విమర్శించడంలో ముందున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా ముందునుంచీ పోరాడుతూ వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగాలు రాక నిరాశచెంది ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు..ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బాధిత కుటుంబాల వద్దే దీక్ష చేస్తున్నారు. ప్రతి మంగళవారం వారిళ్ల వద్దే సర్కారుకు వ్యతిరేకంగా.. ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్ తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. […]