అక్క‌డ టీడీపీని అంద‌రూ గాలికొదిలేశారా..!

కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు. ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి. ప్ర‌స్తుతం దివంగ‌తులైన‌ప్ప‌టికీ.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్న‌ట్టు.. ఆయ‌న పేరు తెలియ‌నివారు లేదు. ఎన్‌టీఆర్ తో మొద‌లు పెట్టిన రాజ‌కీయ ప్ర‌స్థానం.. త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలోనూ అప్ర‌తిహ‌తంగా సాగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర‌న్నాయుడు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మేకాకుండా.. టీడీపీకి జిల్లాను కంచుకోట‌గా మార్చారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ఓ రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశాక‌.. ఆయ‌న కుమారుడు కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడిని కూడా ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకున్నారు. ఇక‌, […]