అటు జగన్..ఇటు బాబు..ప్రజలు ఎవరి వైపు.!

అటు సి‌ఎం జగన్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు..ప్రజల్లోనే ఉంటున్నారు. భారీ సభలతో జనంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరు నేతల సభలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. మరి వీరిలో ఎవరికి స్వచ్ఛందంగా వస్తున్నారు..ఎవరు బలవంతంగా తరలిస్తున్నారు. అసలు ఎవరి వైపు ప్రజలు ఉన్నారంటే..చెప్పడం కష్టం గానే ఉంది. మొదట జగన్ గురించి మాట్లాడుకుంటే..ఆయన ఈ మధ్య కాలంలోనే జనంలో ఉంటున్నారు. కాకపోతే జనంలో తిరగడం లేదు. ఏదొక పథకం పేరుతో బటన్ నోక్కే కార్యక్రమం పెట్టుకుని, సభలు […]

ఓట్లు లేపేస్తున్న వైసీపీ..యాంటీ లేకుండా..!

అధికార వైసీపీ వేసే ఎత్తులు ఊహించని విధంగా ఉంటాయి. ఆ పార్టీ చేసే రాజకీయానికి ప్రతిపక్షాలకు చిక్కులు  తప్పవు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా వైసీపీ రాజకీయం నడుపుతుంది. దాని వల్ల ప్రతిపక్షాలకు చెక్ పెడుతుంది.గత ఎన్నికల ముందు అలాగే చేసింది..ఇప్పుడు అదే తరహాలో వైసీపీ ముందుకెళుతుంది. ఇక వైసీపీ చేసే ఫేక్ ప్రచారాలతో టి‌డి‌పికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే రెండు అంశాల్లో టి‌డి‌పిని ఇరుకున పెట్టాలని చూస్తుంది. నిజానికి వివేకా హత్య కేసులో వైసీపీకే […]

పల్లెపై పట్టు..వాలంటీర్లు కొనసాగింపు..లోకేష్ స్కెచ్.!

ఏపీలో తెలుగుదేశం పార్టీ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో కాస్త వీక్ గా ఉందనే చెప్పాలి. రూరల్ ఏరియాల్లో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ రూరల్ ప్రాంతాల్లో సత్తా చాటింది..టోటల్ గా స్వీప్ చేసింది. అయితే ఇపుడుప్పుడే సీన్ మారుతుంది..రూరల్ ప్రాంతాల్లో కూడా వైసీపీపై వ్యతిరేకత వస్తుంది. దీంతో టి‌డి‌పి బలపడుతుంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్ర పక్కగా రూరల్ ప్రాంతాల్లోనే సాగుతుంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టి‌డి‌పి బలం […]

పశ్చిమ ప్రకాశంలో టీడీపీకి ఊపు..లీడ్ వచ్చినట్లేనా.!

తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం కూడా ఒకటి. మొదట నుంచి ఈ ప్రాంతంలో టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు. ఈ ప్రాంతంలో కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎక్కువగా ఎస్సీ, రెడ్డి సామాజికవర్గాల ప్రభావం ఉంటుంది. అందుకే మొదట నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో ఐదు స్థానాలని వైసీపీనే కైవసం చేసుకుంది. కానీ ఈ సారి […]

అమరావతిలో మరొక  పోరు..జగన్ స్కెచ్ అదిరింది.!

అమరావతిపై రాజకీయం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఏమో అమరావతిని దెబ్బతీయాలని, టి‌డి‌పి ఏమో అమరావతిని రాజధానిగా ఉంచాలని..ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఇప్పటికే మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ..అమరావతిని ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీసింది. కానీ అమరావతి కోసం అక్కడ ప్రజలు, ప్రతిపక్షాలు పోరాడుతూనే ఉన్నాయి. ఇక ఏదొక విధంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టి, అమరావతిని నిలువరించాలనేది వైసీపీ కాన్సెప్ట్. అయితే ఇప్పటికే వైసీపీ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలో […]

ఏపీలో మళ్ళీ జగన్ హవా..స్వీప్ అంటా.!

ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పిలు గట్టిగానే కష్టపడుతున్నాయి. ఇదే క్రమంలో పార్టీల గెలుపుపై ఎప్పటికప్పుడు సర్వేలు కూడా జరుగుతున్నాయి. సొంత సర్వేలతో పాటు…థర్డ్ పార్టీ సంస్థలు సైతం సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకో సరే ఒకో పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తాజాగా ఓ సర్వే బయటకొచ్చింది.  టైమ్స్ నౌ నవభారత్, […]

 బాబు దూకుడు..వైసీపీ స్కెచ్..మంత్రికి నో యూజ్.!

రాష్ట్రంలో ఇటు చంద్రబాబు పర్యటనలకు గాని, అటు లోకేష్ పాదయాత్రకు గాని ప్రజా స్పందన పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీకి చెక్ పెట్టే విధంగా బాబు, లోకేష్ ముందుకెళుతున్నారు. ఇక వీరికి వస్తున్న ప్రజా మద్ధతు నేపథ్యంలో వైసీపీ ఊహించని స్కెచ్‌లు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో టి‌డి‌పి ఊపు ఉంది. ఇంకా బాబు, లోకేష్ రాష్ట్రం మొత్తం రౌండప్ చేసేస్తున్నారు. దీంతో టి‌డి‌పికి సరికొత్త జోష్ […]

లోకేష్@ 1000..సక్సెస్ అయినట్లేనా.!

యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది..ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. అయితే ప్రారంభమైనప్పుడు పరిస్తితి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్తితి ఏంటి? అనేది చూసుకుంటే. కుప్పంలో మొదలైంది కాబట్టి..మొదట భారీగానే టి‌డి‌పి శ్రేణులు తరలివచ్చాయి. ఆ తర్వాత నుంచి జిల్లాలో పాదయాత్ర కొనసాగింది..కానీ అనుకున్న మేర ప్రజా మద్ధతు రాలేదు. అయితే నిదానంగా లోకేష్ […]

ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేయనున్న క్రికెటర్ అంబాటి రాయుడు..!!

తెలుగు క్రికెటర్ అంబాటి రాయుడు తాను తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది. తాను రాజకీయాలలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుపుతూ అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలను కూడా తెలియజేశారు. తమ పార్టీలోకి రావడానికి బిఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్ ప్రయత్నించినట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న అంబాటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ అలాంటివేవీ లేకుండా తెలుగు ప్రజలంతా ఎక్కువగా అభిమానించే క్రికెట్ గా […]