వెస్ట్‌లో వైసీపీ జీరో..పొత్తు లేకపోయినా డౌటే.!

అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? అంటే..అది ఎక్కువగానే ఉందని చెప్పాలి..కాకపోతే వైసీపీ ఓటర్లు మాత్రం…మళ్ళీ జగనే సి‌ఎం అవుతారని అంటున్నారు…టి‌డి‌పి, జనసేన ఇతర పార్టీల ఓటర్లు..జగన్‌ మళ్ళీ గెలవరని అంటున్నారు. కాబట్టి ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే గ్రౌండ్ రియాలిటీకి వెళితే..వైసీపీకి వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలో వైసీపీ బోణి కూడా కొట్టదా? అనే పరిస్తితి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైసీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఈ […]

నెల్లూరులో జగన్ రివర్స్ ఆపరేషన్..వైసీపీలోకి కీలక నేత.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో జోష్ నెలకొన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలోకి పలువురు కీలక నేతలు రావడం…అటు నారా లోకేష్ పాదయాత్రతో టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చింది. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టి‌డి‌పి వైపుకు వచ్చారు. దీంతో నెల్లూరులో టి‌డి‌పికి బలం పెరిగింది. ఈ క్రమంలోనే వైసీపీ సైతం రివర్స్ ఆపరేషన్ చేస్తుంది. నెల్లూరులో ఏ మాత్రం బలం తగ్గకుండా చూసుకుంటూ ముందుకెళుతుంది. ఈ […]

దొంగ ఓట్ల కలకలం..పిల్లలకు కూడా ఓట్లు..!

ఏపీలో దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10 వేల వరకు దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని పెద్ద ఎత్తున కథనాలు రావడం సంచలనంగా మారింది. అది కూడా అధికార వైసీపీనే ఈ దొంగ ఓట్ల సృష్టికర్త అని ఆరోపణలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ..అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ..వాలంటీర్లని ఉపయోగించుకుని దొంగ ఓట్లు సృష్టించడం..అలాగే టి‌డి‌పి సానుభూతి పరుల ఓట్లని తొలగించడం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా టి‌డి‌పి కంచుకోట అయిన […]

పవన్ కౌంటర్ వార్..వైసీపీని చిక్కుల్లో పడేస్తున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భీమవరం వేదికగా వైసీపీకి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు. పవన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంటే..ఆయన్ని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి జగన్ సైతం అదే తరహాలో మాట్లాడుతున్నారు. ప్రతిసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు. పవన్ ప్రజా సమస్యలపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా…ఆయన పెళ్లిళ్లపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భీమవరంలో వారాహి యాత్ర ముగింపు సభలో పవన్..తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంకు […]

బైరెడ్డి సీటుపై చర్చ…జగన్ ఏం డిసైడ్ చేస్తున్నారు.!

అతి తక్కువ కాలంలోనే వైసీపీకి బాగా క్రేజ్ తెచ్చుకున్న యువనేతల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఒకరు. తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న బైరెడ్డికి వైసీపీలో ఫాలోయింగ్ ఎక్కువే. రాష్ట్ర స్థాయిలో ఆయన తెలియని వారు లేరు. ఇక ఈ యువనేత  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదొక సీటులో పోటీకి దిగాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే శాప్ ఛైర్మన్ పదవి ఇచ్చారు..అటు వైసీపీ యువ విభాగానికి […]

గోదావరి జిల్లాల్లో పవన్ పక్కా స్ట్రాటజీ..మద్ధతు పెంచుకునేలా.!

ఇంతకాలం పవన్‌కు కేవలం కాపు సామాజికవర్గం మాత్రమే అండగా ఉంటూ వస్తుంది..అసలు జనసేన అంటే కాపు పార్టీ అనే ముద్ర ఉంది. ఇక జనసేనకు కాపులు తప్ప మరొక వర్గం ఓట్లు వేయరనే విమర్శలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాపులు కూడా పూర్తి స్థాయిలో పవన్‌కు ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు కాస్త పరిస్తితి మారుతుంది. మెజారిటీ కాపులు పవన్ వైపే చూస్తున్నారు. అదే సమయంలో అన్నీ కులాల మద్దతు పొందే దిశగా పవన్ ముందుకెళుతున్నారు. […]

దొంగ ఓట్ల జోరు..ఐప్యాక్ క్రియేటివిటీ..!

ఏపీలో ఈ మధ్య దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ఏ మీడియాలో చూసిన ఒకే డోర్ నెంబర్ తో వందల ఓట్లు నమోదు అవుతున్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో అర్హులైన కొందరి ఓట్లు తొలగిస్తున్నారని, అది కూడా టి‌డి‌పి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల దొంగ ఓట్ల రావడంపై టి‌డి‌పి నేతలు..తాజాగా ఎన్నికల అధికారికి ఆధారాలతో సహ ఫిర్యాదు చేశారు. అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం. ఒకే […]

అనిల్‌కు సెగలు..సీఎం స్పెషల్ క్లాస్..ఆ లిస్ట్‌లోనే.!

ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో జగన్..ఓ 18 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడం లేదని..వారి పేర్లు చెప్పను గాని..వారితో ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని అప్పుడే సీటు ఇచ్చే అంశం ఆలోచన చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే పనితీరు బాగోని ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దానికి సంబంధించి కథనాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి […]

వెంకటగిరి బరిలో నేదురుమల్లిని ఓడిస్తా? ఆనం మార్క్ పాలిటిక్స్.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పట్టు ఎక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా చేసినప్పుడు ఈయనకు జిల్లా రాజకీయాలపై పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక అనుకున్న మేర తన పట్టు కొనసాగించే అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని రోజుల క్రితమే వైసీపీ నుంచి బయటకొచ్చేశారు. ఇక టి‌డి‌పిలో చేరడం ఖాయమైంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోకి వచ్చిన లోకేష్ పాదయాత్రకు […]