భాగ్యనగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం కూకట్పల్లిలో స్థానికంగా ఉన్న ఏఈ ఎక్స్ప్రెస్ పార్కింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలో పార్క్ చేసిన పలు ఆటోలు, బైక్లు పూర్తిగా కాలిపోయినట్లుగా సమాచారం. ఇక ఈ ప్రమాద ఘటన తాలూకూ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటన స్థానికులే చేశారా? లేక మరెవరైనా […]