గత కొద్ది రోజులుగా తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` మరో థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. అదే `వై`. శ్రీకాంత్ (శ్రీరామ్), రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ మెయిన్ కీలక పాత్రలో బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన చిత్రమే `వై`. థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో రాబోతోన్న ఈ చిత్రం `ఆహా`లో అక్టోబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా […]