టీడీపీ కంచుకోట‌లో వైసీపీకి ఊపొచ్చిందే

వ‌రుస వైఫ‌ల్యాల‌తో కునారిల్లుతున్న ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీలో అనూహ్యంగా ఊపొచ్చింది. అధికార టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి నేత‌లు ఇప్పుడు జ‌గ‌న్ చెంత‌కు చేరుతున్నారు. ఈ ప‌రిణామాన్ని అస‌లు వైసీపీ నేత‌లు ఎవ‌రూ ఊహించ‌లేదు. దీంతో వారు ఒక్క‌సారిగా ఇప్పుడు ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ హ‌వా అంతా ఇంతా కాదు. వైసీపీ పెద్ద బ‌లంగా లేదు. మొన్న‌టికి మొన్న తూర్పోగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో జ‌రిగిన […]

పశ్చిమలోనాయకులు మధ్య వర్గ పోరు.. ప్రమాదపు అంచులో టీడీపీ

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోట‌గా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మ‌ట్టికొట్టుకు పోయింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక‌లో తెలుగు త‌మ్ముళ్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, త‌మ్ముళ్ల మ‌ధ్య కుమ్ములాట‌ల‌తోనే కాలం గ‌డిచిపోతోంది. మాజీ మంత్రి పీత‌ల సుజాత కేంద్రంగా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు […]