చేతులు క‌లిసినా…మ‌న‌స్సులు క‌ల‌వ‌ని ఎంపీ -ఎమ్మెల్యే

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు ఓ ప్రాధాన్య‌త ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌గా ఉంటోన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు చూస్తుంటే ప్ర‌ధాన పార్టీల నాయ‌కుల మ‌ధ్య చేతులు క‌లిసినా…మ‌న‌స్సులు మాత్రం క‌ల‌వ‌డం లేదు. అధికార టీడీపీ విష‌యానికే వ‌స్తే ఇక్క‌డ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీత‌ల సుజాత వ‌ర్గాలు ఉన్నాయి. ఈ రెండు వ‌ర్గాల‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఒక‌రు ఎడ్డెం అంటే మ‌రొక‌రు తెడ్డం అనే […]