పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ `ప్రాజెక్ట్-కె`. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంటే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీ టైటిల్ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్గా లాంఛ్ […]