ప్రస్తుతం ఏపీ రాజకీయాలను `వినాయకచవితి` హీటెక్కించేస్తోంది. కరోనా థార్డ్ వేవ్ ముప్పు ఉందన్న కారణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని, మంటపాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు అనుమతి లేదని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో వివాదం రాజుకుంది. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడం సరికాదంటూ ప్రభుత్వ తీరుపై హిందూ సంఘాలు మరియు ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇటీవల సెప్టెంబర్ 2వ తేదీన పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా […]