టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంటే.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం సుక్కు ఫస్ట్ పార్ట్ షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసేందుకు […]