రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజయవాడ నగరం కీలకం. ఇక్కడ పట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్కడైనా వాయిస్ వినిపించవచ్చనే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్రస్తుతం వైసీపీకి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటి పరిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై ఉన్న భరోసా..సెంట్రల్ నియోజకవర్గంపై లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయన పనితీరు […]