ఒకే ఒక్క ప్ర‌శ్న‌కు షాక్ తిన్న లోకేశ్‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, ఏపీ పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేశ్‌కు ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త చేతిలో అదిరిపోయే షాక్ త‌గిలింది. పంచాయ‌తీ రాజ్ 40వ వార్షికోత్స‌వ స‌మావేశాన్ని విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త వేసిన ప్ర‌శ్న‌కు లోకేశ్ స‌మాధానం చెప్ప‌లేక మ‌రోసారి త‌డ‌బాటుకు గుర‌య్యాడు. ఇప్ప‌టికే మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి చాలాసార్లు త‌డ‌బాటుకు గుర‌వుతోన్న లోకేశ్ ఈ సారి కార్య‌క‌ర్త ప్ర‌శ్న‌కే డంగైపోయారు. గొమ్ములూరుకు చెందిన […]