జగన్ కి సవాల్ విసిరిన టీడీపీ ఎంపి

వైకాపా అధినేత జ‌గ‌న్‌ని మ‌న‌వాడు.. మ‌న‌వాడు.. అంటూనే స‌టైరిక‌ల్‌గా విమ‌ర్శించే అనంత‌పురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దీవాక‌ర్‌రెడ్డి మ‌రోసారి స్మూత్‌గా ఫైరైపోయారు. జ‌గ‌న్‌వి అన్నీ తాత‌బుద్దులేన‌ని, తండ్రి వైఎస్ బుద్దులు ఒక్క‌టి కూడా జ‌గ‌న్‌కి అబ్బ‌లేద‌ని అన్నారు.  క‌డ‌ప‌ జిల్లా పైడిపాలెంలో గండికోట‌ ఎత్తిపోతల ప‌థ‌కాన్ని బుధ‌వారం చంద్ర‌బాబు ప్రారంభించారు. అనంత‌రం బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా అధినేత స‌హా ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో […]