ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టాక్ పరంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినా.. ఫెస్టివల్ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ వద్ద క్లీన్ […]