ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లు నటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టాక్ పరంగా ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. కానీ, కలెక్షన్స్ పరంగా […]