ఐదు ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్నారు.. అత్యాచారం చేశారు..!

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. మ‌రీముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. సొంత ఇంట్లోనే స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. పనిచేసే ఆఫీసుల్లో, చదువుకునే కాలేజీల్లో, స్కూళ్లల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మ‌రో సంఘ‌ట‌న వెలుగుచూసింది. ప్రధానమంత్రి మోదీ రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.5 లక్షలు ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఓ వితంతువుపై ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆ తతంగాన్నంతా వీడియో […]