జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు కేటాయించడం జరిగింది. వీటిలో పిఠాపురం ఒకటి. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజక వర్గం జనసేననికి […]