కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `వరిసు(తెలుగు వారసుడు)`. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శరత్కుమార్, శ్రీకాంత్, శామ్, సంగీత , జయసుధ, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అయితే తెలుగు వెర్షన్ జనవరి 11న […]