2019 నాటికి బెజవాడ రాజకీయాల్లో పెను మార్పులు

ఏపీలో రాజ‌కీయంగా కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో కూడా చెప్ప‌డం క‌ష్టం. ఇక విజ‌య‌వాడ‌లో అయితే ప్ర‌తి ఎన్నిక‌ల‌కు రాజ‌కీయ నాయ‌కులు జంపింగ్స్ చేస్తుంటారు. 2004లో టిక్కెట్టు రాలేద‌ని ప్ర‌స్తుత ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ టీడీపీలోకి జంప్ చేశారు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు. ఇక 2009లో ప్ర‌జారాజ్యంలో ఉన్న కేశినేని 2014లో విజ‌య‌వాడ నుంచి టీడీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేశారు. ప‌లుపార్టీలు మారిన […]

పవన్ వారిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తాడో!

ఏపీలో 2019 ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన ఎంట్రీతో రాజ‌కీయం చిత్ర‌విచిత్రంగా రంగులు మార‌నుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్ పూర్తిగా పొలిటిక‌ల్ క్షేత్ర‌రంగంలోకి దూకితే అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ నాయ‌కుల్లో చాలా మంది జ‌న‌సేన‌లోకి జంప్‌చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంలో రాజ‌కీయాలు సైతం స‌రికొత్త‌గా మార‌నున్నాయ‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక్క‌డ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో కాపు […]