గుర్రంపై అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన శిల్పా శెట్టి..పిక్స్ వైర‌ల్‌!

బాలీవుడ్ భామ శిల్పా శెట్టి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన త‌ర్వాత‌.. శిల్పా శెట్టి త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంది. ఆమె ఏం మాట్లాడినా, సోష‌ల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతున్నాయి. అయితే తాజాగా శిల్పా శెట్టి గుర్రంపై అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లింది. స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి జమ్ముకశ్మీర్‌కు వెళ్లి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంది. అక్క‌డ ప్ర‌త్యేక పూజలు […]