ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీకి ఉపాసన రూ. 5 కోట్ల విరాళం ఇచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందా.. అనే విచారణ జరగగా.. ఉపాసన, జనసేననికి విరాళం ఇచ్చిందన్నమాట అవాస్తవం అంటూ తెలుస్తుంది. ఉపాసన మెగా కోడలు కావడంతో ఈ వార్త వైరల్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ క్రమంలో రాయలసీమలో […]